Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డిని రోడ్డుపై ఈడ్చుకెళ్లిన తిరుపతి పోలీసులు!

ప్రత్యేక హోదా కోసం విపక్ష పార్టీ అయిన వైకాపాతో పాటు వామపక్ష పార్టీలు మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్‌ నిర్వహిస్తోంది. చిత్తూరు జిల్లా తిరుపతిలో చేపట్టిన బంద్ ఉద్రిక్తంగా మారింది.

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2016 (10:41 IST)
ప్రత్యేక హోదా కోసం విపక్ష పార్టీ అయిన వైకాపాతో పాటు వామపక్ష పార్టీలు మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్‌ నిర్వహిస్తోంది. చిత్తూరు జిల్లా తిరుపతిలో చేపట్టిన బంద్ ఉద్రిక్తంగా మారింది.
 
తిరుపతిలో రోడ్డుపై బైఠాయించిన వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వామపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులకు చెవిరెడ్డి సహకరించకపోవడంతో రోడ్డుపై ఈడ్చుకుంటూ పోలీస్ వ్యాన్ ఎక్కించారు.
 
వామపక్ష నేతలను కూడా అరెస్ట్ చేశారు. జిల్లాలో పలుచోట్ల బస్సులు నిలిచిపోయాయి. తెల్లవారు జామునే బస్‌డిపోలకు చేరుకుని విపక్ష నేతలు నిరసన కారక్యమాలు చేపట్టారు. దీంతో అనేక ప్రాంతాల్లో బస్సు సేవలు నిలిచిపోయాయి. ఈ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments