Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డిని రోడ్డుపై ఈడ్చుకెళ్లిన తిరుపతి పోలీసులు!

ప్రత్యేక హోదా కోసం విపక్ష పార్టీ అయిన వైకాపాతో పాటు వామపక్ష పార్టీలు మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్‌ నిర్వహిస్తోంది. చిత్తూరు జిల్లా తిరుపతిలో చేపట్టిన బంద్ ఉద్రిక్తంగా మారింది.

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2016 (10:41 IST)
ప్రత్యేక హోదా కోసం విపక్ష పార్టీ అయిన వైకాపాతో పాటు వామపక్ష పార్టీలు మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్‌ నిర్వహిస్తోంది. చిత్తూరు జిల్లా తిరుపతిలో చేపట్టిన బంద్ ఉద్రిక్తంగా మారింది.
 
తిరుపతిలో రోడ్డుపై బైఠాయించిన వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వామపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులకు చెవిరెడ్డి సహకరించకపోవడంతో రోడ్డుపై ఈడ్చుకుంటూ పోలీస్ వ్యాన్ ఎక్కించారు.
 
వామపక్ష నేతలను కూడా అరెస్ట్ చేశారు. జిల్లాలో పలుచోట్ల బస్సులు నిలిచిపోయాయి. తెల్లవారు జామునే బస్‌డిపోలకు చేరుకుని విపక్ష నేతలు నిరసన కారక్యమాలు చేపట్టారు. దీంతో అనేక ప్రాంతాల్లో బస్సు సేవలు నిలిచిపోయాయి. ఈ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments