Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోకి ఇకపై వారికి నో ఎంట్రీ

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (09:21 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోకి డాక్యుమెంట్ రైటర్లకు నో ఎంట్రీ అంటూ స్పష్టంచేసింది. డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్లు సహా అనధికార వ్యక్తుల ప్రవేశాన్ని నిషేధించినట్టు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రార్ ఐజీ రామకృష్ణ వెల్లడించారు. ఈ మేరకు ఆయన అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు మెమో జారీచేశారు. 
 
ఈ కార్యాలయాల్లో అవినీతి పెరగడగానికి ప్రధాన కారణం అనధికార వ్యక్తులేనని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఇటీవల పేర్కొంది. దీంతో ప్రభుత్వం ఈ మేరకు కఠిన నిర్ణయం తీసుకుంది. తాము సీజ్ చేసిన లెక్కల్లోకి రాని నగదు డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్ల ద్వారానే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు చేరిందని తెలిపింది. 
 
ఏసీబీ అధికారులు ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని, అందుకే అనధికార వ్యక్తులను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోకి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే, ఐజీ ఆదేశాలపై డాక్యుమెంట్ రైటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments