Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పుష్ప-2' చిత్రం చూస్తూ అభిమాని మృతి (Video)

ఠాగూర్
మంగళవారం, 10 డిశెంబరు 2024 (15:39 IST)
అనంతపురం జిల్లా రాయదుర్గంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అల్లు అర్జున్ నటించిన "పుష్ప-2" చిత్రం చూస్తూ వీరాభిమాని ఒకరు అనుమానాస్పదంగా మృతి చెందాడు. రాయదుర్గంలో 'పుష్ప-2' సినిమా ప్రదర్శిస్తున్న థియేటరులో ముద్దానప్ప అనే ప్రేక్షకుడు ప్రాణాలు కోల్పోయాడు.
 
షో ముగిశాక కూడా సీటులో అలానే కూర్చొని ఉండటంతో ప్రేక్షకులు అనుమానించి థియేటర్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. ముద్దానప్ప అచేతనస్థితిలో పడిపువుండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ముద్దానప్ప మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
మరోవైపు, ముద్దానప్ప తొక్కిసలాట వల్లే మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments