Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పుష్ప-2' చిత్రం చూస్తూ అభిమాని మృతి (Video)

ఠాగూర్
మంగళవారం, 10 డిశెంబరు 2024 (15:39 IST)
అనంతపురం జిల్లా రాయదుర్గంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అల్లు అర్జున్ నటించిన "పుష్ప-2" చిత్రం చూస్తూ వీరాభిమాని ఒకరు అనుమానాస్పదంగా మృతి చెందాడు. రాయదుర్గంలో 'పుష్ప-2' సినిమా ప్రదర్శిస్తున్న థియేటరులో ముద్దానప్ప అనే ప్రేక్షకుడు ప్రాణాలు కోల్పోయాడు.
 
షో ముగిశాక కూడా సీటులో అలానే కూర్చొని ఉండటంతో ప్రేక్షకులు అనుమానించి థియేటర్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. ముద్దానప్ప అచేతనస్థితిలో పడిపువుండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ముద్దానప్ప మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
మరోవైపు, ముద్దానప్ప తొక్కిసలాట వల్లే మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments