Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ముగియనున్న లాక్డౌన్ ఆంక్షలు : నేడు సీఎం జగన్ నిర్ణయం!

Webdunia
సోమవారం, 31 మే 2021 (12:19 IST)
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా, కర్ఫ్యూ ఆంక్షలను అమలు చేస్తున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న కర్ఫ్యూ ఆంక్షలు సోమవారంతో ముగియనున్నాయి. ఈ ఆంక్షల పొడిగింపుపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం నిర్ణయం తీసుకోనున్నారు. 
 
మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన అనంతరం కోవిడ్‌పై సీఎం సమీక్షించనున్నారు. కేసులు తగ్గుముఖం పట్టినా పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. 
 
ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంది. అదే విధానాన్ని కొనసాగిస్తారా? లేక మరో గంట సమయం సడలింపు ఇస్తారా? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఉన్మాదిగా మారిన కిట్టు ఆరాధ్యను ఏం చేశాడు? ఓటీటీలో బోల్డ్ థ్రిల్లర్

బాలీవుడ్ నటి సనా ఖాన్‌కు మాతృవియోగం

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments