Webdunia - Bharat's app for daily news and videos

Install App

50:50 నిష్పత్తిలో కాదు 70:30 నిష్పత్తిలో జలాలు కేటాయించాలి : ఏపీ లేఖ

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (16:10 IST)
కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) పరిధికి 70:30 నిష్పత్తిలో రెండు తెలుుగు రాష్ట్రాలకు నీటిని కేటాయించాలని ఏపీ ప్రభుత్వం మరోమారు లేఖరాసింది. ఈ నీటిని 50:50 నిష్పత్తిలో నీటిని కేటాయించాలంటూ కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో ఏపీ అభిప్రాయాన్ని కేఆర్ఎంబీ కోరగా, దీనికి ఏపీ సర్కారు ఓ లేఖ రాసింది. 
 
2021-22 గాను 70:30 నిష్పత్తిల్లోనే కృష్ణా జలాల పంపకం జరగాలని ప్రస్తావించించింది. 50:50 నిష్పత్తిలో నీటి పంపకాలపై కేఆర్‌ఎంబీ లేఖకు ప్రత్యుత్తరం ఇచ్చింది. 50:50 నిష్పత్తిలో నీటి పంపకాలు జరగాలని తెలంగాణ డిమాండ్ చేయగా.. తెలంగాణ చేసిన డిమాండ్‌పై కేఆర్‌ఎంబీ ఏపీ అభిప్రాయం కోరింది. 
 
ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి పంపకాలను ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయలేదని ఏపీ అభిప్రాయపడింది.  మరోవైపు కేఆర్‌ఎంబీ సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. వాస్తవానికి ఈ నెల 27నే ఈ సమావేశం జరగాల్సి ఉండగా.. సెప్టెంబరు 1కు వాయిదా వేసినట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments