Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి కొత్త కష్టం: పరిశ్రమలకు 50శాతం విద్యుత్ కోత

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (22:25 IST)
power cuts
ఏపీ విద్యుత్ కోతలతో అల్లాడిపోతోంది. ఇళ్లల్లో కరెంట్ కోత ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. ఈ నేపథ్యంలో పరిశ్రమలకు 50శాతం కోత విధిస్తున్నట్లు విద్యుత్‌ అధికారులు అధికారికంగా ప్రకటించారు. 
 
దీనితో పాటు ఒక రోజు పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరా పూర్తిగా ఆపేస్తారు. అంటే పవర్‌ హాలిడే అన్నమాట. రెండు వారాల పాటు విద్యుత్‌ కోత అమల్లో ఉంటుందని అధికారుల తెలిపారు. 
 
కోవిడ్‌ తరవాత అనేక పరిశ్రమలు పని చేయడం ప్రారంభించాయని, దీంతో విద్యుత్‌ డిమాండ్‌ పెరిగిందని అధికారులు చెప్పారు. అన్ని విధాలుగా విద్యుత్‌ను సమకూర్చుకున్నా.. రోజుకు ఇంకా 40 నుంచి 50 మిలియన్‌ యూనిట్ల కొరత ఏర్పడుతోందని ఏపీ ట్రాన్స్‌కో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అన్నారు
 
ఏప్రిల్‌ 1వ తేదీన 235 మిలియన్‌ యూనిట్ల వినియోగం జరిగిందని, బయటి మార్కెట్‌ నుంచి 64 మిలియన్‌ యూనిట్లను కొనుగోలు చేసినట్లు విద్యుత్‌ అధికారులు తెలిపారు. గత రెండేళ్ళతో పాటు పోలిస్తే విద్యుత్‌ డిమాండ్‌ పెరిగిందని అంటున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments