Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కల్లోలానికి నిలువుటద్దం... బైక్‌పై భార్య మృతదేహంతో...

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (11:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కల్లోనానికి నిదర్శనం... పై ఫోటో. కరోనా వైరస్‌తో మృతి చెందిన భార్య మృతదేహాన్ని ఓ భర్త, కుమారుడు తమ ద్విచక్రవాహనంపై తీసుకెళ్ళారు. అదీ కూడా ఏకంగా పది కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామానికి తీసుకెళ్లడం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. 
 
ఈ విషాదకర ఘటన శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ మహిళ కరోనా బారినపడి, ఆక్సిజన్‌ లెవల్‌ తగ్గిపోయింది. దీంతో కుటుంబసభ్యులు సోమవారం పలాసలోని ఆస్పత్రికి ఆటోలో తీసుకొచ్చారు. 
 
సీటీస్కాన్‌ తీశాక తిరిగి వెళ్తుండగా కొద్దిసేపటికే ఆమె మృతిచెందింది. దీంతో ఆటో డ్రైవర్‌ మృతదేహాన్ని రోడ్డు పక్కన దించేశాడు. కుటుంబసభ్యులు బతిమాలినా వినలేదు. దీంతో ఆమె భర్త తన బైక్‌పై మృతదేహాన్ని10 కిలోమీటర్ల దూరంలోని గ్రామానికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments