Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కల్లోలానికి నిలువుటద్దం... బైక్‌పై భార్య మృతదేహంతో...

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (11:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కల్లోనానికి నిదర్శనం... పై ఫోటో. కరోనా వైరస్‌తో మృతి చెందిన భార్య మృతదేహాన్ని ఓ భర్త, కుమారుడు తమ ద్విచక్రవాహనంపై తీసుకెళ్ళారు. అదీ కూడా ఏకంగా పది కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామానికి తీసుకెళ్లడం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. 
 
ఈ విషాదకర ఘటన శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ మహిళ కరోనా బారినపడి, ఆక్సిజన్‌ లెవల్‌ తగ్గిపోయింది. దీంతో కుటుంబసభ్యులు సోమవారం పలాసలోని ఆస్పత్రికి ఆటోలో తీసుకొచ్చారు. 
 
సీటీస్కాన్‌ తీశాక తిరిగి వెళ్తుండగా కొద్దిసేపటికే ఆమె మృతిచెందింది. దీంతో ఆటో డ్రైవర్‌ మృతదేహాన్ని రోడ్డు పక్కన దించేశాడు. కుటుంబసభ్యులు బతిమాలినా వినలేదు. దీంతో ఆమె భర్త తన బైక్‌పై మృతదేహాన్ని10 కిలోమీటర్ల దూరంలోని గ్రామానికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments