Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కల్లోలానికి నిలువుటద్దం... బైక్‌పై భార్య మృతదేహంతో...

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (11:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కల్లోనానికి నిదర్శనం... పై ఫోటో. కరోనా వైరస్‌తో మృతి చెందిన భార్య మృతదేహాన్ని ఓ భర్త, కుమారుడు తమ ద్విచక్రవాహనంపై తీసుకెళ్ళారు. అదీ కూడా ఏకంగా పది కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామానికి తీసుకెళ్లడం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. 
 
ఈ విషాదకర ఘటన శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ మహిళ కరోనా బారినపడి, ఆక్సిజన్‌ లెవల్‌ తగ్గిపోయింది. దీంతో కుటుంబసభ్యులు సోమవారం పలాసలోని ఆస్పత్రికి ఆటోలో తీసుకొచ్చారు. 
 
సీటీస్కాన్‌ తీశాక తిరిగి వెళ్తుండగా కొద్దిసేపటికే ఆమె మృతిచెందింది. దీంతో ఆటో డ్రైవర్‌ మృతదేహాన్ని రోడ్డు పక్కన దించేశాడు. కుటుంబసభ్యులు బతిమాలినా వినలేదు. దీంతో ఆమె భర్త తన బైక్‌పై మృతదేహాన్ని10 కిలోమీటర్ల దూరంలోని గ్రామానికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments