Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిక్కీ చెన్నై చాప్టర్ ఛైర్‌పర్సన్‌గా ప్రసన్న వాసనాడు

Webdunia
బుధవారం, 23 మార్చి 2022 (15:35 IST)
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్.సి.సి.ఐ) చెన్నై చాప్టర్‌కు ఛైర్ పర్సన్‌గా ప్రసన్న వాసనాడు నియమితులయ్యారు. ఈమెకు బాధ్యతలు అప్పగించే కార్యక్రమం తాజాగా చెన్నై నగరంలో జరిగింది. ఇందులో చేంజ్ ఆఫ్ గార్డ్‌ను ఔట్ గోయింగ్ ఛైర్‌పర్సన్ జయశ్రీ రవి అందజేశారు. ఫిక్కీ మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చెన్నైలోని బ్రిటీష్ హైకమిషనర్ ఆలివర్ బాల్‌హట్‌చెట్, ఫిక్కీ చెన్నై ఛైర్మన్ జీఎస్కే వేలు, ఇన్‌కమింగ్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సుధా శివకుమార్‌లు పాల్గొన్నారు.
 
2022-23 సంవత్సరానికి ఇన్‌కమింగ్ ఛైర్‌పర్సన్, విడెర్మా సహ వ్యవస్థాపకురాలు, డైరెక్టర్, టికిటారో వ్యవస్థాపకురాలు ప్రసన్న వాసనాడుకు ఔట్ గోయింగ్ ఛైర్‌పర్సన్, పాలమ్ సిల్క్స్ వ్యవస్థాపకురాలు జయశ్రీ చేంజ్ ఆఫ్ గార్డ్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఎఫ్ఎల్వో చెన్నై చాప్టర్ సభ్యులతో ఫార్మల్ ఫైనల్ ఈవెంట్, లైవ్ మ్యూజిక్ బ్యాండ్‌ కార్యక్రమాలు నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments