Webdunia - Bharat's app for daily news and videos

Install App

దసరా సెలవులు ప్రకటించిన ఏపీ సర్కారు

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2022 (10:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ ఈ దసరా సెలవులను ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. తాజాగా ఏపీ సర్కారు కూడా ఈ సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 
 
ఈ ఉత్తర్వుల మేరకు ఈ నెల 26వ తేదీ నుంచి అక్టోబరు ఆరో తేదీ వరకు స్కూల్స్‌కు దసరా సెలవులు ఇస్తున్నట్టు పేర్కొంది. అయితే, క్రిస్టియన్, మైనారిటీ విద్యా సంస్థలకు మాత్రం అక్టోబరు ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు మాత్రమే ఈ సెలవులు ఇచ్చింది. ఏడో తేదీన అన్ని పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని ప్రభుత్వం జారీచేసిన జీవోలో పేర్కొంది. 
 
తెలంగాణాలో మాత్రం ఈ నెల 26 నుంచి అక్టోబరు 9వ తేదీ వరకు దసరా సెలవులు ఇవ్వగా పదో తేదీన తిరిగి తెరుచుకోనున్నాయి. కాగా, ఈ విద్యా సంస్థలో మొత్తం 220 పనదినాలు కాగా, మొత్తం 80 రోజులు సెలవులు రానున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments