Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ భారీ కరెంట్ షాక్: కరెంట్ బిల్లులు చూసి ఫీజులు పీకేసుకోవాల్సిందే....

Webdunia
బుధవారం, 30 మార్చి 2022 (20:52 IST)
ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ భారీ కరెంట్ షాకిచ్చింది. సామాన్య ప్రజలపై అధిక భారం పడేవిధంగా విద్యుత్ డిస్కంలు ప్రకటించిన విద్యుత్ శ్లాబులను చూసి ప్రజలు షాక్ తింటున్నారు. ఇప్పటికే 6 సార్లు విద్యుత్ చార్జీలు పెంచిన ప్రభుత్వం ఏడోసారి భారీ వడ్డన చేసేందుకు సమాయత్తమైంది.

 
పెంచిన విద్యుత్ చార్జీలను చూస్తే సామాన్యులు తమ కరెంట్ ఫీజులు పీకేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే పెంచిన చార్జీలపై సమీక్షించి పేదలపై భారం మోపకుండా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


 
పెరిగిన విద్యుత్ ఛార్జీల ధరల వివరాలు ఇలా వున్నాయి:
 
30 యూనిట్ల వరకు యూనిట్‌కు 45 పైసలు పెంపు
31-75 యూనిట్ల వరకు యూనిట్‌కు 91 పైసలు పెంపు
76-125 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.1.40 పెంపు
126-225 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.1.57 పెంపు
226-400 యూనిట్లకు రూ.1.16 పైసలు పెంపు
400 యూనిట్లు దాటితే యూనిట్‌కు 55 పైసలు పెంపు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments