ఏపీలో పదవ తరగతి ప్రశ్నాపత్రాలు లీకేజ్: నారాయణ అరెస్ట్

Webdunia
మంగళవారం, 10 మే 2022 (13:06 IST)
ఏపీలో గతకొన్ని రోజలుగా పదవ తరగతి ప్రశ్నాపత్రాలు లీకేజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో టీడీపీ మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణను ఏపీ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ లీకేజీల వ్యవహారంలో ఆయన పాత్ర ఏమైనా ఉందా? లేదా? అనే కోణంలో సీఐడీ అధికారులు ఆయనను విచారిస్తున్నట్లు సమాచారం. 
 
ఈ వ్యవహారం వెనుక నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఉన్నట్లు కొద్దిరోజుల క్రితం తిరుపతి సభలో ఏపీ జగన్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్‌కు వచ్చి నారాయణను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

IMAXలో స్టార్ట్ అవతార్ హంగామా - భారీగా అడ్వాన్స్ బుకింగ్స్

భూత శుద్ధి వివాహ బంధంతో ఒక్కటైన సమంత - రాజ్ నిడిమోరు

Kandula Durgesh: ఏపీలో కొత్త ఫిల్మ్ టూరిజం పాలసీ, త్వరలో నంది అవార్లులు : కందుల దుర్గేష్

Ram Achanta : అఖండ 2 నిర్మించడానికి గట్టి పోటీనే ఎదుర్కొన్నాం : రామ్, గోపీచంద్ ఆచంట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments