Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెయ్యేరు వాగు నుంచి వరద : రాజంపేట 38 మంది గల్లంతు...

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (14:46 IST)
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ముఖ్యంగా, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో కుంభవృష్ణ కురిసింది. దీంతో ఈ జిల్లాలను వరద నీరు ముంచెత్తింది. అనేక ప్రాంతాల్లో వాగులు పొంగిపొర్లాయి. కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయింది. ఈ వరద నీరు ఒక్కసారిగా ముంచెత్తడంతో అనేక మంది గల్లంతయ్యారు. 
 
ఇపుడు రాజంపేటలో వచ్చిన వరద నీటి ప్రవాహానికి 38 మంది గల్లంతు అయినట్టు తేలింది. వీరిలో 13 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదని స్థానికులు అంటున్నారు. వీరి కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. రాజంపేటలో చెయ్యేరు వాగు ఉప్పొంగడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments