Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెయ్యేరు వాగు నుంచి వరద : రాజంపేట 38 మంది గల్లంతు...

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (14:46 IST)
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ముఖ్యంగా, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో కుంభవృష్ణ కురిసింది. దీంతో ఈ జిల్లాలను వరద నీరు ముంచెత్తింది. అనేక ప్రాంతాల్లో వాగులు పొంగిపొర్లాయి. కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయింది. ఈ వరద నీరు ఒక్కసారిగా ముంచెత్తడంతో అనేక మంది గల్లంతయ్యారు. 
 
ఇపుడు రాజంపేటలో వచ్చిన వరద నీటి ప్రవాహానికి 38 మంది గల్లంతు అయినట్టు తేలింది. వీరిలో 13 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదని స్థానికులు అంటున్నారు. వీరి కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. రాజంపేటలో చెయ్యేరు వాగు ఉప్పొంగడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments