Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించాను.. ఆ వ్యక్తినే పెళ్లి చేసుకుంటానన్న యువతి.. పెట్రోల్ పోసి..?

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (13:03 IST)
ప్రేమించానని ఓ యువతి చెప్పడం.. ప్రేమించిన వ్యక్తినే వివాహం చేసుకుంటానని తెలపడం.. ఆ యువతి ప్రాణం తీసింది. ఓ యువకుడిని ప్రేమించానని అతన్నే పెండ్లి చేసుకుంటానని చెప్పిన ఆ యువతి పై ఆమె కుటుంబసభ్యులే పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటన ఘటన ఆంధ్రప్రదేశ్, కడప జిల్లా రాయచోటిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. రాయచోటి యువతికి పెండ్లి చేసేందుకు ఆమె తల్లిదండ్రులు కొంతకాలంగా సంబంధాలు చూస్తున్నారు. అందుకు ఆ యువతి ఒప్పుకోలేదు. మంగళవారం మరోసారి పెండ్లి విషయమై కుటుంబ సభ్యులంతా ఆమెను బలవంతపెట్టారు. 
 
నిరాకరించిన ఆ యువతి తాను ప్రేమించిన యువకుడినే పెండ్లి చేసుకుంటానని చెప్పింది. దాంతో ఆమె తల్లి, తండ్రి, సోదరుడు యువతిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. యువతి కేకలు వేయడంతో ఆమె సోదరి, ఇరుగుపొరుగువారు వచ్చి మంటలను ఆర్పారు. గాయపడిన యువతిని కడప రిమ్స్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments