Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ - న్యూఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో పొగలు...

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (09:19 IST)
విశాఖపట్టణం నుంచి న్యూఢిల్లీ వెళ్లే ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ (ఏపీ ఎక్స్‌ప్రెస్) రైలులో ఒక్కసారిగా దట్టమైన పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ఈ ఘటన శుక్రవారం వేకువజామున సంభవించింది. దీంతో రైలును వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. ఎస్-6 బోగీ నుంచి ఈ పొగలు వచ్చినట్టు గుర్తించారు. 
 
అయితే, రైలు బ్రేకులు జామ్ కావడం వల్లే పొగలు వచ్చాయని రైల్వే సిబ్బంది చెబుతున్నారు. లోపాన్ని సరిచేస్తున్నామని, ఈ లోపాన్ని సరిచేసిన తర్వాత రైలు తిరిగి బయలుదేరుతుందని చెప్పారు. కాగా, ఈ రైల్వే స్టేషన్‌లో రెండు గంటలకు పైగా ఏపీ ఎక్స్‌ప్రెస్ ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments