Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై అత్యాచారం.. మూడు నెలల గర్భిణిని కిరాతకంగా..?

Webdunia
శనివారం, 7 డిశెంబరు 2019 (11:26 IST)
మహిళలపై వయోబేధం లేకుండా అకృత్యాలు జరుగుతున్నాయి. ఓ వైపు గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన నేపథ్యంలో.. తాజాగా ఏపీలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు.

పుట్టినరోజు వేడుకల పేరుతో బాలికను ఇంటికి పిలిచి ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీనికి అతడి తల్లి కూడా సహకరించింది. దీంతో నిందితుడితో పాటు.. అతని తల్లిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. విజయవాడ భవానిపురంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. 
 
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. మూడోనెల గర్భిణి అయిన తన భార్యను భర్త అత్యంత దారుణంగా హత్యచేశాడు. ఉరివేసి హతమార్చాడు. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం పడతడిక గ్రామానికి చెందిన మదర్ థెరిసా (22), ఆమె భర్త నాగేశ్వరరావు (28)కి మూడేళ్ల క్రితం పెళ్లయింది. పెద్దలను ఎదిరించి ప్రేమవివాహం చేసుకున్నారు. 
 
పెళ్లయిన నాటి నుంచి భీమవరంలో జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక బాబు ఉన్నాడు. మదర్ థెరిసా, నాగేశ్వరావు దంపతులు కులాంతర వివాహం చేసుకోవడంతో తరచూ వారి మధ్య గొడవలు వస్తుండేవి. ఈ నేపథ్యంలో మదర్ థెరిసాను భర్త నాగేశ్వరరావు ఉరివేసి చంపాడని బంధువులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం