Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై అత్యాచారం.. మూడు నెలల గర్భిణిని కిరాతకంగా..?

Webdunia
శనివారం, 7 డిశెంబరు 2019 (11:26 IST)
మహిళలపై వయోబేధం లేకుండా అకృత్యాలు జరుగుతున్నాయి. ఓ వైపు గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన నేపథ్యంలో.. తాజాగా ఏపీలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు.

పుట్టినరోజు వేడుకల పేరుతో బాలికను ఇంటికి పిలిచి ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీనికి అతడి తల్లి కూడా సహకరించింది. దీంతో నిందితుడితో పాటు.. అతని తల్లిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. విజయవాడ భవానిపురంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. 
 
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. మూడోనెల గర్భిణి అయిన తన భార్యను భర్త అత్యంత దారుణంగా హత్యచేశాడు. ఉరివేసి హతమార్చాడు. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం పడతడిక గ్రామానికి చెందిన మదర్ థెరిసా (22), ఆమె భర్త నాగేశ్వరరావు (28)కి మూడేళ్ల క్రితం పెళ్లయింది. పెద్దలను ఎదిరించి ప్రేమవివాహం చేసుకున్నారు. 
 
పెళ్లయిన నాటి నుంచి భీమవరంలో జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక బాబు ఉన్నాడు. మదర్ థెరిసా, నాగేశ్వరావు దంపతులు కులాంతర వివాహం చేసుకోవడంతో తరచూ వారి మధ్య గొడవలు వస్తుండేవి. ఈ నేపథ్యంలో మదర్ థెరిసాను భర్త నాగేశ్వరరావు ఉరివేసి చంపాడని బంధువులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం