Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు జగనన్న విదేశీ విద్యాదీవెనకు తొలిసారి బటన్ నొక్కుడు

Webdunia
శుక్రవారం, 3 ఫిబ్రవరి 2023 (11:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొంది వివిధ కోర్సులను అభ్యసిస్తున్న వారికి ఆర్థిక సాయం చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద తొలిసారి అర్హులైన లబ్దిదారులకు ఆయన శుక్రవారం బటన్ నొక్కి డబ్బులు జమ చేసింది. తొలి విడత సాయం కింద రూ.19.95 కోట్లను ప్రభుత్వం చెల్లించింది.
 
ఈ యేడాది టాప్ 200 విశ్వవిద్యాలయాల్లో 213 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. వీరికి ఈ నిధుల పంపిణీ కార్యక్రమం తాడేపల్లిలోని సీఎం కార్యాలయంలో సీఎం బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు నేడు జమ చేశారు. టాప్ 100 విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగాలకు చెందిన విద్యార్థులకు గరిష్టంగా రూ.1.25 కోట్లను ట్యూషన్ ఫీజను చెల్లిస్తారు. విద్యార్థులకు విమానం, వీసా చార్జీలను సైతం రీయింబర్స్‌మెంట్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments