Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు జగనన్న విదేశీ విద్యాదీవెనకు తొలిసారి బటన్ నొక్కుడు

Webdunia
శుక్రవారం, 3 ఫిబ్రవరి 2023 (11:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొంది వివిధ కోర్సులను అభ్యసిస్తున్న వారికి ఆర్థిక సాయం చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద తొలిసారి అర్హులైన లబ్దిదారులకు ఆయన శుక్రవారం బటన్ నొక్కి డబ్బులు జమ చేసింది. తొలి విడత సాయం కింద రూ.19.95 కోట్లను ప్రభుత్వం చెల్లించింది.
 
ఈ యేడాది టాప్ 200 విశ్వవిద్యాలయాల్లో 213 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. వీరికి ఈ నిధుల పంపిణీ కార్యక్రమం తాడేపల్లిలోని సీఎం కార్యాలయంలో సీఎం బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు నేడు జమ చేశారు. టాప్ 100 విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగాలకు చెందిన విద్యార్థులకు గరిష్టంగా రూ.1.25 కోట్లను ట్యూషన్ ఫీజను చెల్లిస్తారు. విద్యార్థులకు విమానం, వీసా చార్జీలను సైతం రీయింబర్స్‌మెంట్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments