Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త సచివాలయంలో జరిగింది అగ్నిప్రమాదం కాదు.. మాక్ డ్రిల్

Webdunia
శుక్రవారం, 3 ఫిబ్రవరి 2023 (11:27 IST)
తెలంగాణ రాష్ట్ర కొత్త సచివాలయంలో జరిగింది అగ్నిప్రమాదం కాదని అది మాక్ డ్రిల్ అని తెలంగాణ ప్రభుత్వ అధికారులు అంటున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. అయితే, ఏ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయనే దానిపై స్పష్టత లేదు. అయితే, ఈ మంటలను 11 అగ్నిమాపకదళ బృందాలతో వచ్చిన సిబ్బంది అదుపు చేశాయి. అలాగే, సచివాలయం సమీపంలోకి పోలీసులు ఎవ్వరినీ అనుమతించలేదు. 
 
మరోవైపు ప్రమాదం ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోయర్ గ్రౌండ్‌లో ఫ్లోర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించాయని కొందరు అంటున్నారు. ముఖ్యంగా, ఐదు, ఆరు అంతస్తుల్లో మంటలు అంటుకున్నాయని, మరికొందరు చెబుతున్నారు. అగ్నిమాపకదళ శాఖ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి కూడా ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే, అగ్నిప్రమాదంపై అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో గందరగోళం నెలకొంది. 
 
కానీ, జరిగింది అగ్నిప్రమాదం కాదని, కేవలం మాక్ డ్రిల్ అని చెప్పారు. సచివాలయ భద్రతా సిబ్బంది కూడా మాక్ డ్రిల్‌లో భాగంగా మంటలు వచ్చాయని అంటున్నారు. దాంతో జరిగింది అగ్నిప్రమాదమా? కాదా? అనే అంశంపై స్పష్ట లేదు. ఈ ప్రమాదం కారణంగా వచ్చిన దట్టమైన పొగల ధాటికి సచివాయల వెనుక భాగంలోని ఓ గుమ్మటం నల్లగా మారిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశాల్ గురించి అలా అడగడం నాట్ కరెక్ట్.. వరలక్మి శరత్ కుమార్, అంజలి పైర్

అఖండ 2: తాండవం సెట్లో పద్మభూషణ్‌ నందమూరి బాలకృష్ణ కు సన్మానం

నిర్మాణంలోకి వీఎఫ్ఎక్స్ సంస్థ డెమీ గాడ్ క్రియేటివ్స్ - కిరణ్ అబ్బవరం లాంచ్

నేను నా వైఫ్ ఫ్రెండ్‌కి సైట్ కొడితే నాకు నా భార్య పడింది: అనిల్ రావిపూడి

నన్ను చాలా టార్చర్ చేశాడు.. అందుకే జానీ మాస్టర్‌పై కేసు పెట్టాను.. బన్నీకి సంబంధం లేదు.. సృష్టి వర్మ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

భారతదేశంలో విక్టోరియా సీక్రెట్ 11వ స్టోర్‌ను ప్రారంభించిన అపెరల్ గ్రూప్

బెల్లం వర్సెస్ పంచదార, ఏది బెస్ట్?

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

తర్వాతి కథనం
Show comments