Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రత్యేక హోదా అంశం ఉనికిలోనే లేదు : కేంద్రం స్పష్టీకరణ

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2022 (08:52 IST)
విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అంశంపై కేంద్రం తన వైఖరిని మరోమారు కుండబద్ధలు కొట్టినట్టు చెప్పింది. ప్రత్యేక హోదా అంశం ప్రస్తుతం ఉనికిలోనే లేదని రాజ్యసభ సాక్షిగా కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
 
రాజ్యసభలో వైకాపా ఎంపీ సుభాష్ చంద్రబోస్ విభజన చట్టం మేరకు ఏపీకి ప్రత్యేక హోదా సంగతి ఏమైందంటూ అడిగిన ప్రశ్నకు మంత్రి ఇంద్రజిత్ తనదైనశైలిలో సమాధానమిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమన్నారు.
 
వివిధ కారణాలు, ప్రత్యేక పరిస్థితులు దృష్ట్యా గతంలో జాతీయ అభివృద్ధి మండలి (ఎన్.డి.సి) కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చిందన్నారు. 14వ ఆర్థిక సంఘం కేటగిరీ రాష్ట్రాలు, ప్రత్యేక హోదా రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ అంశంలో ఎలాంటి వ్యత్యాసం చూపలేదని, అందువల్ల ఏపీ ప్రత్యేకహోదా అంశం ఉనికిలోనే లేదని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రౌతు కా రాజ్ వంటి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ చిత్రాల‌ను ఎంజాయ్ చేస్తుంటా : న‌వాజుద్దీన్ సిద్ధిఖీ

పీరియాడిక్ యాక్షన్ తో దసరాకు సిద్దమైన హీరో సూర్య చిత్రం కంగువ

రాజకీయాలకు స్వస్తి, గుడ్ బై: నటుడు అలీ (video)

అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. వీడియో వైరల్ (Video)

'కల్కి 2898 AD'పై కేజీఎఫ్ స్టార్ యష్ ప్రశంసల జల్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

పిల్లలు స్వీట్ కార్న్ ఎందుకు తింటే..?

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments