Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రత్యేక హోదా అంశం ఉనికిలోనే లేదు : కేంద్రం స్పష్టీకరణ

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2022 (08:52 IST)
విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అంశంపై కేంద్రం తన వైఖరిని మరోమారు కుండబద్ధలు కొట్టినట్టు చెప్పింది. ప్రత్యేక హోదా అంశం ప్రస్తుతం ఉనికిలోనే లేదని రాజ్యసభ సాక్షిగా కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
 
రాజ్యసభలో వైకాపా ఎంపీ సుభాష్ చంద్రబోస్ విభజన చట్టం మేరకు ఏపీకి ప్రత్యేక హోదా సంగతి ఏమైందంటూ అడిగిన ప్రశ్నకు మంత్రి ఇంద్రజిత్ తనదైనశైలిలో సమాధానమిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమన్నారు.
 
వివిధ కారణాలు, ప్రత్యేక పరిస్థితులు దృష్ట్యా గతంలో జాతీయ అభివృద్ధి మండలి (ఎన్.డి.సి) కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చిందన్నారు. 14వ ఆర్థిక సంఘం కేటగిరీ రాష్ట్రాలు, ప్రత్యేక హోదా రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ అంశంలో ఎలాంటి వ్యత్యాసం చూపలేదని, అందువల్ల ఏపీ ప్రత్యేకహోదా అంశం ఉనికిలోనే లేదని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: మా కెమిస్ట్రీ చూశాక మరిన్ని అవకాశాలు వస్తాయి : రష్మిక మందన్నా

Ye Maaya Chesave: ఏ మాయ చేసావే రీ-రిలీజ్: ప్రమోషన్ కోసం చైతూ- సమంత కలిసి కనిపిస్తారా?

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments