Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి రైల్వే లైనుకి రూ. 2,245 కోట్లు, కేంద్ర కేబినెట్ ఆమోదం

ఐవీఆర్
గురువారం, 24 అక్టోబరు 2024 (20:35 IST)
అమరావతి రైల్వే లైన్‌కు తొలి అడుగులు పడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాలను పెంపొందించే క్రమంలో, రాష్ట్ర నూతన రాజధాని అమరావతిని కలుపుతూ కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇంతకుమునుపే ఆమోదించబడిన ఈ ప్రాజెక్ట్ కనెక్టివిటీని మెరుగుపరచడం, ఈ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధిని పెంచడం లక్ష్యంగా కేంద్రం రూ.2,245 కోట్లు కేటాయించింది.
 
ఈ కొత్త రైలు మార్గం 57 కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు కొత్త లైన్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదనంగా కృష్ణా నదిపై 3 కిలోమీటర్ల వంతెన నిర్మించనున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యురేఖా సకామిఖా ఫార్మెట్ లో మట్కా సెకండ్ సింగిల్ తస్సాదియ్యా వుందా?

లవ్ రెడ్డి నటుడిపై ప్రేక్షకురాలి దాడి, హైదరాబాద్ జీపీఆర్ మాల్ లో ఘటన

రికార్డ్ వ్యూస్ తో యూట్యూబ్ లో నెెం.1 ప్లేస్ లో ప్రభాస్ రాజా సాబ్ మోషన్ పోస్టర్

డిసెంబర్ 5 న పుష్ప పార్ట్ 2: ది రూల్ - ఆనందంలో డిస్ట్రిబ్యూటర్స్‌

డియర్ కృష్ణ నుంచి ఎస్పీ బాలు పాడిన చివరి పాట విడుదల చేసిన మోహన్ లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాష్ బేసిన్ తళతళ మెరుస్తూ ఉండాలంటే ఏం చేయాలి?

తాటి బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

జామ ఆకులుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?

ఈ వ్యాధులకు మునగకాయలు దివ్యౌధంలా పనిచేస్తాయి, ఏంటవి?

రోజుకు ఒక్కసారి 4 టీ స్పూన్ల తులసి రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments