Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పీకర్ తమ్మినేని సీతారాంకు కరోనా పాజిటివ్

Webdunia
మంగళవారం, 4 మే 2021 (10:06 IST)
ఆంధ్రప్రదేష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంకు కరోనా వైరస్ సోకింది. ఆయనకు జరిపిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. ఈయన భార్య వాణిశ్రీకి కూడా కరోనా వైరస్ సోకింది. దీంతో వాణిశ్రీని శ్రీకాకుళంలోని మెడికోవర్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. 
 
అలాగే, తమ్మినేని సీతారాంకు నాలుగు రోజుల క్రితం వైరస్ సోకడంతో ఆయనను కూడా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈయన పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయనకు ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తూ వస్తోంది. 

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్న విషయం తెల్సిందే. సోమవారం ఒక్క రోజే ఏకంగా 18 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో బుధవారం నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు కర్ఫ్యూను అమలు చేయనున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూను సడలిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments