Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబు కోసం బీఏసీ సమావేశం ఆలస్యం చేశాం.. ఏపీ సీఎం జగన్

Webdunia
గురువారం, 18 నవంబరు 2021 (16:16 IST)
బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వస్తారని భావించామని, ఇందుకోసం సమావేశాన్ని సైతం ఆలస్యంగా ప్రారంభించామని కానీ ఆయన రాలేదని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఒక్క రోజు అసెంబ్లీ సమావేశాల కోసం ఏపీ అసెంబ్లీ గురువారం సమావేశమైంది. 
 
ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ, కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన ప్రభావం చంద్రబాబుపై బాగా పడిందన్నారు. అందుకే బీఏసీ సమావేశానికి చంద్రబాబు హాజరుకాలేదని చెప్పారు. అయితే, చంద్రబాబుకు ఎలాంటి కష్టం వచ్చిందో నాకు తెలియదని, కానీ, కుప్పం ఎఫెక్టు మాత్రం బాగా పడిందని మావాళ్ళు అంటున్నారని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. 
 
కాగా, ఈ సమావేశాల్లో సీఎం జగన్ మహిళా సాధికారికతపై ప్రసంగించారు. రాష్ట్రంలో మహళలు సర్వతోముఖాభివృద్ధిని ఓ ఉద్యమంలా భావించి అనేక పథకాలు అమలు చేస్తున్నామని సీఎం గుర్తుచేశారు. గడిచిపోయిన రెండున్నరేళ్ళ కాలం మహిళా సాధికారికత అంశం ఓ సువర్ణ అధ్యాయం అని ఆయన పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments