Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబు కోసం బీఏసీ సమావేశం ఆలస్యం చేశాం.. ఏపీ సీఎం జగన్

Webdunia
గురువారం, 18 నవంబరు 2021 (16:16 IST)
బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వస్తారని భావించామని, ఇందుకోసం సమావేశాన్ని సైతం ఆలస్యంగా ప్రారంభించామని కానీ ఆయన రాలేదని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఒక్క రోజు అసెంబ్లీ సమావేశాల కోసం ఏపీ అసెంబ్లీ గురువారం సమావేశమైంది. 
 
ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ, కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన ప్రభావం చంద్రబాబుపై బాగా పడిందన్నారు. అందుకే బీఏసీ సమావేశానికి చంద్రబాబు హాజరుకాలేదని చెప్పారు. అయితే, చంద్రబాబుకు ఎలాంటి కష్టం వచ్చిందో నాకు తెలియదని, కానీ, కుప్పం ఎఫెక్టు మాత్రం బాగా పడిందని మావాళ్ళు అంటున్నారని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. 
 
కాగా, ఈ సమావేశాల్లో సీఎం జగన్ మహిళా సాధికారికతపై ప్రసంగించారు. రాష్ట్రంలో మహళలు సర్వతోముఖాభివృద్ధిని ఓ ఉద్యమంలా భావించి అనేక పథకాలు అమలు చేస్తున్నామని సీఎం గుర్తుచేశారు. గడిచిపోయిన రెండున్నరేళ్ళ కాలం మహిళా సాధికారికత అంశం ఓ సువర్ణ అధ్యాయం అని ఆయన పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments