Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనకాపల్లి జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్సు రైలు... అనేక రైళ్లు రద్దు

Webdunia
బుధవారం, 14 జూన్ 2023 (18:43 IST)
ఏపీలోని అనకాపల్లి జిల్లాలో ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. బొగ్గు లోడుతో వెళుతున్న ఈ రైలు తాడి - అనకాపల్లి మార్గంలో పట్టాలు తప్పింది. మొత్తం ఐదు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. బుధవారం తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన కారణంగా ట్రాక్ దెబ్బతింది. దీంతో ఈ మార్గంలో నడిచే అనేక ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. 
 
రద్దు చేసిన రైళ్లలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్, విశాఖ నుంచి గుంటూరుకు వెళ్లే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌తో పాటు రత్నాచల్ - ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. అలాగే, గుంటూరు నుంచి విశాఖ వైపు వెళ్లే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను మాత్రం ఈ నెల 15వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. 
 
విశాఖ - సికింద్రాబాద్ మధ్య నడిచే వందే భారత్ రైలును మాత్రం మూడు గంటలు ఆలస్యంగా నడిపిస్తున్నారు. మరోవైపు, రైల్వే ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్ పునరుద్ధరణ పనులను చేపట్టి, త్వరితగతిన పూర్తి చేసేలా దృష్టిసారించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments