ఏపీలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 48 పాజిటివ్‌ కేసులు

Webdunia
గురువారం, 14 మే 2020 (12:44 IST)
ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 9,256 నమూనాలు పరీక్షించగా 48 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,100కి చేరింది.

కరోనాతో ఇవాళ కర్నూలు జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 48కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1192 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 860 మంది చికిత్స పొందుతున్నారు.
 
గడిచిన 24 గంటల్లో 50 మంది కోవిడ్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారు. గుంటూరులో 21 మంది, కర్నూలులో 19 మంది, అనంతపూర్‌లో 3 మంది, చిత్తూరులో 3 మంది, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, కృష్ణ, నెల్లూరులో ఒక్కొక్కరు చొప్పున డిశ్చార్జి అయ్యారు.

రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జి అయినవారి సంఖ్య 1192కి చేరిందన్నారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల కర్నూల్ లో ఒకరు మరణించారు. ఇప్పటివరకూ కోవిడ్ వల్ల మరణించినవారి సంఖ్య 48కి చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments