Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 48 పాజిటివ్‌ కేసులు

Webdunia
గురువారం, 14 మే 2020 (12:44 IST)
ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 9,256 నమూనాలు పరీక్షించగా 48 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,100కి చేరింది.

కరోనాతో ఇవాళ కర్నూలు జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 48కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1192 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 860 మంది చికిత్స పొందుతున్నారు.
 
గడిచిన 24 గంటల్లో 50 మంది కోవిడ్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారు. గుంటూరులో 21 మంది, కర్నూలులో 19 మంది, అనంతపూర్‌లో 3 మంది, చిత్తూరులో 3 మంది, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, కృష్ణ, నెల్లూరులో ఒక్కొక్కరు చొప్పున డిశ్చార్జి అయ్యారు.

రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జి అయినవారి సంఖ్య 1192కి చేరిందన్నారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల కర్నూల్ లో ఒకరు మరణించారు. ఇప్పటివరకూ కోవిడ్ వల్ల మరణించినవారి సంఖ్య 48కి చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments