Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి నారాయణ కుమారుడు దుర్మరణం.. చంద్రబాబు దిగ్భ్రాంతి... హరీష్ రావు నివాళులు

హైదరాబాద్‌లో బుధవారం వేకువజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీ పురపాలక శాఖమంత్రి పి.నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ(23), అతడి స్నేహితుడు రాజా రవివర్మ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద వార్తను తెలుసుకున్న ఏ

Webdunia
బుధవారం, 10 మే 2017 (08:45 IST)
హైదరాబాద్‌లో బుధవారం వేకువజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీ పురపాలక శాఖమంత్రి పి.నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ(23), అతడి స్నేహితుడు రాజా రవివర్మ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద వార్తను తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... నిషిత్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అలాగే మంత్రి నారాయణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 
 
అలాగే, మంత్రి పి.నారాయణ కుమారుడు నిషిత్ మృతి పట్ల కేంద్రమంత్రి సుజనా చౌదరి, స్పీకర్ కోడెల శివప్రసాద్, రాష్ట్ర మంత్రి కామినేని సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం నిశిత్ కుటుంబ సభ్యులకు కూడా ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. 
 
మరోవైపు... మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ మృతి వార్త తెలిసిన వెంటనే బుధవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్‌రావు, టీడీపీ నేత నామా నాగేశ్వరరావు అపోలో ఆస్పత్రికి వెళ్లారు. అనంతరం అక్కడ నిషిత్ మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం వారు నిశిత్ కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments