Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి నారాయణ కుమారుడు దుర్మరణం.. చంద్రబాబు దిగ్భ్రాంతి... హరీష్ రావు నివాళులు

హైదరాబాద్‌లో బుధవారం వేకువజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీ పురపాలక శాఖమంత్రి పి.నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ(23), అతడి స్నేహితుడు రాజా రవివర్మ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద వార్తను తెలుసుకున్న ఏ

Webdunia
బుధవారం, 10 మే 2017 (08:45 IST)
హైదరాబాద్‌లో బుధవారం వేకువజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీ పురపాలక శాఖమంత్రి పి.నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ(23), అతడి స్నేహితుడు రాజా రవివర్మ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద వార్తను తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... నిషిత్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అలాగే మంత్రి నారాయణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 
 
అలాగే, మంత్రి పి.నారాయణ కుమారుడు నిషిత్ మృతి పట్ల కేంద్రమంత్రి సుజనా చౌదరి, స్పీకర్ కోడెల శివప్రసాద్, రాష్ట్ర మంత్రి కామినేని సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం నిశిత్ కుటుంబ సభ్యులకు కూడా ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. 
 
మరోవైపు... మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ మృతి వార్త తెలిసిన వెంటనే బుధవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్‌రావు, టీడీపీ నేత నామా నాగేశ్వరరావు అపోలో ఆస్పత్రికి వెళ్లారు. అనంతరం అక్కడ నిషిత్ మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం వారు నిశిత్ కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments