Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కిల్ కేసులో నారా లోకేశ్‌కు ఊరట.. ఫైబర్ గ్రిడ్ కేసు వాయిదా...

Webdunia
శుక్రవారం, 29 సెప్టెంబరు 2023 (15:55 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అక్టోబరు నాలుగో తేదీ వరకు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అప్పటివరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబరు 5వ తేదీకి వాయిదా వేసింది. 
 
మరోవైపు, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో నారా లోకేశ్ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై మాత్రం విచారణ వాయిదా వేసింది. ఈ కేసులో విచారణను అక్టోబరు నాలుగో తేదీన వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. మరోవైపు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్‌కు 41ఏ నోటీసులు ఇవ్వాలని ఏపీ సీఐడీని హైకోర్టు ఆదేశిస్తూ, ఈ కేసు విచారణను ముగించింది. ఈ కేసులో లోకేశ్ విచారణకు సహకరించకుంటే అపుడు అరెస్టు చేసే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments