Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీలో దిశకు ఆమోదం... మరుక్షణమే అమ్మాయిపై అత్యాచారం

Webdunia
శుక్రవారం, 13 డిశెంబరు 2019 (15:59 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అత్యాచారాలకు పాల్పడే కామాంధులకు కఠిన శిక్షలు విధించేలా దిశ పేరుతో ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. దీనికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదముద్రవేసింది. అయితే, ఈ చట్టానికి ఆమోదం తెలిపి కొన్ని గంటలు కూడా గడవకముందే గుంటూరు జిల్లాలో అమానుష ఘటన జరిగింది. 
 
గుంటూరులోని రామిరెడ్డి నగర్‌లో బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికపై ఇంటర్ విద్యార్థి లక్ష్మణరెడ్డి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నగరపాలెం పోలీసుల అదుపులో నిందితుడు ఉన్నట్లు తెలిసింది. బాధిత బాలికకు గుంటూరు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అసెంబ్లీలో ‘దిశ’ బిల్లును ప్రవేశపెట్టిన రోజే ఈ ఘటన జరగడంతో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments