Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం - చీఫ్‌గా తోట చంద్రశేఖర్

Webdunia
ఆదివారం, 21 మే 2023 (14:58 IST)
భారత రాష్ట్ర సమితి ఏపీ శాఖ కార్యాలయాన్ని ఏపీలో ప్రారంభించారు. గుంటూరులో ఐదు అంతస్తుల భవనంలో పార్టీ ఆఫీసును నెలకొల్పారు. దీన్ని ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్ ప్రారంభించారు. ఆదివారం అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఏపీలోని వివిధ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ నేతలు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. 
 
2024 అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ ప్రారంభించారు. కాగా, ఐదు అంతస్తుల భవనంలో మొదటి అంతస్తులో కార్యకర్తలతో సమావేశ మందిర, రెండు మూడు అంతస్తుల్లో పరిపాలను విభాగాలకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. 
 
ఈ సందర్భంగా తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఏపీలో బీఆర్ఎస్ పార్టీకి విశేష ఆదరణ లభిస్తుందన్నారు. జాతీయ రాజకీయాల్లో కీలక పోషించేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ సిద్ధం చేస్తుందని తెలిపారు. ఇప్పటికే మహారాష్ట్రలో దూకుడు ప్రదర్శిస్తుందన్నారు,.
 
పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే మహారాష్ట్రలో పలు సభలు, సమావేశాలు నిర్వహించారని తెలిపారు. మహారాష్ట్ర, ఏపీలతో పాటు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా  సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సభలు, సమావేశాలతో పాటు పార్టీని విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments