Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురాతన మండపం కుప్పకూలింది, ఎక్కడ?

Webdunia
శనివారం, 20 నవంబరు 2021 (22:13 IST)
తిరుపతి అంటేనే పుణ్యక్షేత్రం. ఆలయాలకు నిలయం. అలాంటి ప్రాంతంలో వరద బీభత్సం కారణంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు స్థానికులు. ఇప్పటికీ పడుతూనే ఉన్నారు. అయితే ఎన్నో యేళ్ళ చరిత్ర కలిగిన పురాతన మండపం కూడా కుప్పకూలింది.

 
తిరుపతిలో టిటిడి ఆధ్వర్యంలో నడపబడే కపిలేశ్వర ఆలయంలో వరద ఉధృతి నిన్న ఎక్కువైంది. నిన్న సాయంత్రానికి నాలుగు స్తంభాలు బీటలు వారాయి. దీంతో వేణుగోపాలస్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న మండపం ఒక్కసారిగా కుప్పకూలింది.

 
అయితే మండపం కుప్పకూలే సమయంలో కింద ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. గత మూడురోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించడం.. భక్తుల రాకపోకలు తగ్గువగా ఉండడంతో కపిలతీర్థంలో భక్తుల దర్శనాన్ని కూడా టిటిడి నిలిపివేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

ANR: మళ్ళీ తెరమీద 68 సంవత్సరాల మాయాబజార్ రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments