Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై అనుమానం.. కిరోసిన్ పోసి నిప్పంటించాడు..

నేరాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళలపై దురాగతాలు సైతం పెరిగిపోతున్నాయి. తాజాగా అనుమానమే పెనుభూతమైంది. భార్యను కిరోసిన్ పోసి నిప్పంటించాడు ఓ భర్త. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళి

Webdunia
శుక్రవారం, 30 డిశెంబరు 2016 (10:18 IST)
నేరాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళలపై దురాగతాలు సైతం పెరిగిపోతున్నాయి. తాజాగా అనుమానమే పెనుభూతమైంది. భార్యను కిరోసిన్ పోసి నిప్పంటించాడు ఓ భర్త. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రానికి చెందిన షేక్షావలి, రేష్మిలు భార్య భర్తలు. వీరికి ముగ్గరు పిల్లలు ఆషిపా(11) షాజియా(9)సాదిక్(4)లు ఉన్నారు. 
 
అయితే... గత కొద్దిరోజులుగా వీరి కుటుంబంలో కలహాలు ప్రారంభమయ్యాయి. దీనికి తోడు రేష్మిపై షేక్షావలికి అనుమానం ఏర్పడింది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి రేష్మిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో కాలిన గాయాలతో ఆమె మృతి చెందింది. పోలీసులు షేక్షావలిని అదుపులోకి తీసుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments