Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనందయ్య మందుపై దుష్ప్రచారం వద్దు.. యాదవ సంఘం

Webdunia
సోమవారం, 31 మే 2021 (11:26 IST)
ఆనందయ్య ఆయుర్వేద మందుకు సంబంధించి మరో రెండు మూడు రోజుల్లో అన్ని అనుమతులు రానున్నాయని ఈ మేరకు తమకు ఆశాభావం ఉందని యాదవ సంఘం జిల్లా నేత ఓట్టూరు సంపత్ యాదవ్ పేర్కొన్నారు. 
 
ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆనందయ్య శిష్యులు ఎప్పుడు కరోనా బాధితులకు సేవలు చేస్తూ అతి దగ్గరగా ఉండడం వల్ల ఒకరిద్దరికి పాజిటివ్ వచ్చి ఉంటుందన్నారు. దీనిని మీడియా చిలవలు పలవలు చేయవద్దన్నారు
.
ప్రతి 14 రోజులకు ఒకసారి ఆనందయ్య శిష్యులు ఆయుర్వేద మందు తీసుకుంటారని, ఇటీవల కాలంలో మందు అందక తీసుకోలేదన్నారు. కృష్ణపట్నంలో ఏ ఒక్కరు కూడా మాస్కు ధరించరని.. ఇది ఆనందయ్య ఆయుర్వేద మందు పని తనానికి నిదర్శనమన్నారు.
 
సోమవారం ఆయూష్ తరుపున అన్ని అనుమతులు వస్తాయన్న నమ్మకం ఉందన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు ప్రతి ఒక్కరికి ఆయుర్వేద మందు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన వివరించారు. అంతేకాకుండా, కరోనా బాధితులను భయాందోళనలకు గురిచేసేలా మీడియా ప్రచారం చేయొద్దని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments