Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనందయ్య మందుపై దుష్ప్రచారం వద్దు.. యాదవ సంఘం

Webdunia
సోమవారం, 31 మే 2021 (11:26 IST)
ఆనందయ్య ఆయుర్వేద మందుకు సంబంధించి మరో రెండు మూడు రోజుల్లో అన్ని అనుమతులు రానున్నాయని ఈ మేరకు తమకు ఆశాభావం ఉందని యాదవ సంఘం జిల్లా నేత ఓట్టూరు సంపత్ యాదవ్ పేర్కొన్నారు. 
 
ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆనందయ్య శిష్యులు ఎప్పుడు కరోనా బాధితులకు సేవలు చేస్తూ అతి దగ్గరగా ఉండడం వల్ల ఒకరిద్దరికి పాజిటివ్ వచ్చి ఉంటుందన్నారు. దీనిని మీడియా చిలవలు పలవలు చేయవద్దన్నారు
.
ప్రతి 14 రోజులకు ఒకసారి ఆనందయ్య శిష్యులు ఆయుర్వేద మందు తీసుకుంటారని, ఇటీవల కాలంలో మందు అందక తీసుకోలేదన్నారు. కృష్ణపట్నంలో ఏ ఒక్కరు కూడా మాస్కు ధరించరని.. ఇది ఆనందయ్య ఆయుర్వేద మందు పని తనానికి నిదర్శనమన్నారు.
 
సోమవారం ఆయూష్ తరుపున అన్ని అనుమతులు వస్తాయన్న నమ్మకం ఉందన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు ప్రతి ఒక్కరికి ఆయుర్వేద మందు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన వివరించారు. అంతేకాకుండా, కరోనా బాధితులను భయాందోళనలకు గురిచేసేలా మీడియా ప్రచారం చేయొద్దని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments