రాష్ట్రంలో నక్సలిజం - టెర్రరిజం తగ్గింది.. లోకల్ మాఫియా పెరిగింది...

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (17:40 IST)
ఏపీలో అధికార వైకాపాకు చెందిన ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బుధవారం నెల్లూరులో మాట్లాడుతూ, రాష్ట్రంలో నక్సలిజం, టెర్రరిజం తగ్గిందన్నారు. కానీ, లోకల్ మాఫియా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఈ లోకల్ మాఫియాలో పోలీసోళ్లు కూడా భాగస్వామ్యులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో పోలీసులపై ఒక న్యాయం చేస్తారన్న నమ్మకం, భరోసా ఉంది. పోలీసులే మాఫియాతో చేతులు కలిపితే ఇక సామాన్యులకు ఎలాంటి న్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
కాగా, గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా, టీడీపీ ప్రభుత్వంలో కూడా ఆయన కీలకంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన వైకాపా తరపున ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయన ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికీ తెలియదు. కానీ, అపుడపుడూ సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా అలాంటి వ్యాఖ్యలు చేసి వార్తలకెక్కారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments