Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రంలో నక్సలిజం - టెర్రరిజం తగ్గింది.. లోకల్ మాఫియా పెరిగింది...

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (17:40 IST)
ఏపీలో అధికార వైకాపాకు చెందిన ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బుధవారం నెల్లూరులో మాట్లాడుతూ, రాష్ట్రంలో నక్సలిజం, టెర్రరిజం తగ్గిందన్నారు. కానీ, లోకల్ మాఫియా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఈ లోకల్ మాఫియాలో పోలీసోళ్లు కూడా భాగస్వామ్యులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో పోలీసులపై ఒక న్యాయం చేస్తారన్న నమ్మకం, భరోసా ఉంది. పోలీసులే మాఫియాతో చేతులు కలిపితే ఇక సామాన్యులకు ఎలాంటి న్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
కాగా, గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా, టీడీపీ ప్రభుత్వంలో కూడా ఆయన కీలకంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన వైకాపా తరపున ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయన ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికీ తెలియదు. కానీ, అపుడపుడూ సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా అలాంటి వ్యాఖ్యలు చేసి వార్తలకెక్కారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments