Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాణిపాకం వినాయకునికి లక్ష డాలర్లు వేసిన భక్తుడు, ఎవరు?

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2020 (15:15 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాముఖ్యత కలిగిన కాణిపాక వరిసిద్థి వినాయకస్వామి ఆలయ చరిత్రలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక ప్రవాస భారతీయుడు దేవస్థానం ఖాతాకు లక్ష అమెరికన్ డాలర్లను విరాళంగా ఇచ్చాడు.
 
ఈ డాలర్ల విలువ ఇండియన్ కరెన్సీతో పోలిస్తే 72 లక్షల 88 వేల 877 రూపాయలుగా దేవస్థానం అధికారులు చెబుతున్నారు. ఈ విరాళాన్ని భక్తుడి కోరిక మేరకు అన్నదాన ట్రస్ట్‌కు 50 వేల డాలర్లను, గో సంరక్షణ ట్రస్టుకు 50 వేల డాటర్లన ఆలయ ఖాతాలో జమ చేశారు.
 
ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ కాణిపాక వరిసిద్థి వినాయకస్వామివారి ఆశీస్సులతో ఒక ప్రవాస భారతీయుడైన భక్తుడు తన వ్యాపార రంగంలో ప్రగతి సాధించడంతో ఈ విరాళ రూపంలో వినాయకస్వామివారికి ఇంత పెద్ద మొత్తంలో విరాళం ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే దాతలెవరైనా ఆలయ అభివృద్థికి విరాళాలు ఇచ్చేందుకు ముందుకు రావాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ సినిమా తర్వాత నా కెరీర్ నాశనమైంది : నటి రాశి

Vishnu Vishal: విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ టీజర్

శ్రీ బండే మహాకాళి ఆశీస్సులతో శ్రీమురళి చిత్రం పరాక్ ప్రారంభమైంది

Dhanush: ధనుష్‌ ఇడ్లీ కొట్టుకి యూ సెన్సార్ సర్టిఫికేట్

Tiruveer : ప్రీ వెడ్డింగ్ షో లో తిరువీర్, టీనా శ్రావ్య లపై రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

భారతదేశంలో వైభవోపేతంగా అడుగుపెట్టిన హెచ్ అండ్ ఎం బ్యూటీ కాన్సెప్ట్

తర్వాతి కథనం
Show comments