Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాణిపాకం వినాయకునికి లక్ష డాలర్లు వేసిన భక్తుడు, ఎవరు?

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2020 (15:15 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాముఖ్యత కలిగిన కాణిపాక వరిసిద్థి వినాయకస్వామి ఆలయ చరిత్రలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక ప్రవాస భారతీయుడు దేవస్థానం ఖాతాకు లక్ష అమెరికన్ డాలర్లను విరాళంగా ఇచ్చాడు.
 
ఈ డాలర్ల విలువ ఇండియన్ కరెన్సీతో పోలిస్తే 72 లక్షల 88 వేల 877 రూపాయలుగా దేవస్థానం అధికారులు చెబుతున్నారు. ఈ విరాళాన్ని భక్తుడి కోరిక మేరకు అన్నదాన ట్రస్ట్‌కు 50 వేల డాలర్లను, గో సంరక్షణ ట్రస్టుకు 50 వేల డాటర్లన ఆలయ ఖాతాలో జమ చేశారు.
 
ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ కాణిపాక వరిసిద్థి వినాయకస్వామివారి ఆశీస్సులతో ఒక ప్రవాస భారతీయుడైన భక్తుడు తన వ్యాపార రంగంలో ప్రగతి సాధించడంతో ఈ విరాళ రూపంలో వినాయకస్వామివారికి ఇంత పెద్ద మొత్తంలో విరాళం ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే దాతలెవరైనా ఆలయ అభివృద్థికి విరాళాలు ఇచ్చేందుకు ముందుకు రావాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments