Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు రాష్ట్రపతితో... రేపు అమిత్ షాతో అమరావతి రైతుల భేటీ

Webdunia
శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (06:21 IST)
ఈ నెల 8న కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో అమరావతి రైతులు సమావేశం కానున్నారు. రాజధాని మార్పు వల్ల జరిగే నష్టాన్నిఆయనకు వివరించనున్నారు.

శుక్రవారం ఉదయం రాష్ట్రపతి కోవింద్‌తో రైతులు, జేఏసీ నేతలు భేటీకానున్నారు. ఆ తర్వాత కేంద్రమంత్రులు గడ్కరీ, రవిశంకర్‌ ప్రసాద్‌నూ కలవనునున్నారు.

రాజధాని విభజనను నిరసిస్తూ 51 రోజులుగా అమరావతి రైతులు ఆందోళన చేస్తున్నారు. అమరావతిని తరలిస్తే తమకు నష్టమని.. మూడు రాజధానులు వద్దని.. ఒకే రాజధానికి కొనసాగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

కాగా రాజధాని రైతుల ఆందోళనలు శుక్రవారానికి 52వ రోజుకి చేరాయి. మందడం,తుళ్లూరులో ధర్నా, వెలగపూడిలో రిలే దీక్షలు కొనసాగనున్నాయి. మిగతా రాజధాని గ్రామాల్లోనూ కొనసాగుతున్న రైతుల ఆందోళనలు కొనసాగనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

సైన్స్‌కి మూఢ నమ్మకం మధ్య తేడాతో ఆది సాయి కుమార్ శంబాల టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments