Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంబులెన్స్ దొరకలేదు.. నాలుగు కిలోమీటర్లు మృతదేహాన్ని..?

Webdunia
సోమవారం, 23 అక్టోబరు 2023 (15:57 IST)
అంబులెన్స్ దొరకలేదు. అల్లూరి జిల్లాలో మృతదేహం తరలించడానికి బంధువులు నాలుగు కిలోమీటర్ల మేర మోసుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. ముంచంగిపుట్టు మండలం కొండపడకు చెందిన అద్దన్న అనే గిరిజనుడు అస్వస్థతకు గురికాగా స్థానిక సీహెచ్సీకి తరలించారు.
 
పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారు. దీంతో మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ లేకపోవడంతో బంధువులు నాలుగు కిలోమీటర్ల మేర మోసుకెళ్లారు. 
 
ఇకపోతే.. ముంచంగిపుట్టు సామాజిక ఆరోగ్య కేంద్రంలో మృతదేహాలను తరలించేందుకు అంబులెన్స్‌ సౌకర్యం లేదు. ఎవరైనా చనిపోతే ప్రైవేట్ వాహనాలే దిక్కు. ప్రైవేటు వాహనాలకు డబ్బులు చెల్లించలేని వారు తమ భుజాలపై మోయడమే దిక్కు. 
 
ఈ ఘటనపై అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సీరియస్ అయ్యారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. అంబులెన్స్ రావడం ఆలస్యమైనప్పటికీ మృతదేహాన్ని వాహనంలో తరలించేందుకు బాధితురాలి బంధువులు నిరాకరించినట్లు అధికారులు ప్రాథమికంగా తెలుసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గోమాతల్లో అయస్కాంత శక్తి ఉంది : పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్

సీత లేని ఇంటికి ఇప్పటివరకు వెళ్లలేదు : పార్తిబన్

Raj Tarun: ఏం బతుకురా నాది అంటున్న రాజ్ తరుణ్

ఇంటిల్లిపాదినీ నవ్వించే సారంగపాణి జాతకం సిద్ధం : నిర్మాత

Santosh Shobhan: సంతోష్ శోభన్ హీరోగా కపుల్ ఫ్రెండ్లీ షూటింగ్ కంప్లీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments