Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంబులెన్స్ దొరకలేదు.. నాలుగు కిలోమీటర్లు మృతదేహాన్ని..?

Webdunia
సోమవారం, 23 అక్టోబరు 2023 (15:57 IST)
అంబులెన్స్ దొరకలేదు. అల్లూరి జిల్లాలో మృతదేహం తరలించడానికి బంధువులు నాలుగు కిలోమీటర్ల మేర మోసుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. ముంచంగిపుట్టు మండలం కొండపడకు చెందిన అద్దన్న అనే గిరిజనుడు అస్వస్థతకు గురికాగా స్థానిక సీహెచ్సీకి తరలించారు.
 
పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారు. దీంతో మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ లేకపోవడంతో బంధువులు నాలుగు కిలోమీటర్ల మేర మోసుకెళ్లారు. 
 
ఇకపోతే.. ముంచంగిపుట్టు సామాజిక ఆరోగ్య కేంద్రంలో మృతదేహాలను తరలించేందుకు అంబులెన్స్‌ సౌకర్యం లేదు. ఎవరైనా చనిపోతే ప్రైవేట్ వాహనాలే దిక్కు. ప్రైవేటు వాహనాలకు డబ్బులు చెల్లించలేని వారు తమ భుజాలపై మోయడమే దిక్కు. 
 
ఈ ఘటనపై అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సీరియస్ అయ్యారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. అంబులెన్స్ రావడం ఆలస్యమైనప్పటికీ మృతదేహాన్ని వాహనంలో తరలించేందుకు బాధితురాలి బంధువులు నిరాకరించినట్లు అధికారులు ప్రాథమికంగా తెలుసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments