Webdunia - Bharat's app for daily news and videos

Install App

తప్పు చేశాం.. క్షమించండి.. రైతుల కాళ్లుపట్టుకున్న పోలీసులు

Webdunia
శనివారం, 4 జనవరి 2020 (15:26 IST)
అమరావతిలో రైతుల ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. శనివారం కూడా రైతుల ఆందోళనలు జరిగాయి. శుక్రవారం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న మహిళల పట్ల, రైతులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దౌర్జన్యంగా వ్యవహరించారు. పోలీసుల వైఖరిని రైతులు తీవ్రంగా ఖండిస్తున్నారు. రైతుల బంద్ సందర్భంగా శనివారం పోలీసులకు రైతులకు మద్య వాగ్వాదం రిగింది
 
పోలీసులకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించరాదని రైతులు నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తమకు సకరించాలని పోలీసులు కోరారు. కొందరు పోలీసులు ఆందోళనలు చేస్తున్న రైతుల కాళ్లు పట్టుకున్నారు. శుక్రవారం మహిళల పట్ల ప్రవర్తించిన అనుచిత తీరుకు క్షమాపణలు చెప్పారు. కాళ్లు పట్టుకొని తమను క్షమించాలని కోరారు. 
 
శుక్రవారం సకల జన సమ్మెలో భాగంగా మందడంలో ఆందోళనకు దిగిన మహిళల పట్ల పోలీసులు విచక్షణా రహితంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలను బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

నారా రోహిత్ బర్త్ డే స్పెషల్: 'సుందరకాండ' ఆగస్టు 27న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్

వార్-2 ట్రైలర్ రిలీజ్- నువ్వా నేనా అని పోటీ పడుతున్న హృతిక్ రోషన్, ఎన్టీఆర్

ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారి - ఒకేరోజు 15 సినిమాలు ప్రారంభం!!

ఫిష్ వెంకట్ కుటుంబానికి నేనున్నా.. రూ.1.5 లక్షలు ఇచ్చిన సోనూ సూద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments