Webdunia - Bharat's app for daily news and videos

Install App

తప్పు చేశాం.. క్షమించండి.. రైతుల కాళ్లుపట్టుకున్న పోలీసులు

Webdunia
శనివారం, 4 జనవరి 2020 (15:26 IST)
అమరావతిలో రైతుల ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. శనివారం కూడా రైతుల ఆందోళనలు జరిగాయి. శుక్రవారం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న మహిళల పట్ల, రైతులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దౌర్జన్యంగా వ్యవహరించారు. పోలీసుల వైఖరిని రైతులు తీవ్రంగా ఖండిస్తున్నారు. రైతుల బంద్ సందర్భంగా శనివారం పోలీసులకు రైతులకు మద్య వాగ్వాదం రిగింది
 
పోలీసులకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించరాదని రైతులు నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తమకు సకరించాలని పోలీసులు కోరారు. కొందరు పోలీసులు ఆందోళనలు చేస్తున్న రైతుల కాళ్లు పట్టుకున్నారు. శుక్రవారం మహిళల పట్ల ప్రవర్తించిన అనుచిత తీరుకు క్షమాపణలు చెప్పారు. కాళ్లు పట్టుకొని తమను క్షమించాలని కోరారు. 
 
శుక్రవారం సకల జన సమ్మెలో భాగంగా మందడంలో ఆందోళనకు దిగిన మహిళల పట్ల పోలీసులు విచక్షణా రహితంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలను బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments