Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఆర్ఆర్ కేసులు మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు

Webdunia
సోమవారం, 2 అక్టోబరు 2023 (11:40 IST)
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పి.నారాయణకు ఏపీ సీఐడీ పోలీసులు మరోమారు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 4వ తేదీన విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. ఇదే కేసులో ఏ14గా ఉన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కూడా విచారణకు రావాలంటూ ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చిన విషయం తెల్సిందే. 
 
మరోవైపు ఢిల్లీలో ఉన్న నారా లోకేశ్‌‌కు సీఐడీ అధికారులు 41ఏ కింద నోటీసులు అందజేసిన విషయం తెల్సిందే. 4వ తేదీ ఉదయం 10 గంటలకు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తాజాగా మాజీ మంత్రి నారాయణ తెలిపారు. 
 
 తాజాగా.. ఇలా నారాయణకు నోటీసులు ఇవ్వడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశం అయ్యింది. అయితే.. ఎల్లుండి నారాయణ, లోకేష్‌లను కలిపి విచారించే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఈ ఇన్నర్ రింగురోడ్డు అక్రమ కేసులో చంద్రబాబును ఏ-01గా చేర్చింది సీఐడీ. మరి.. సీఐడీ విచారణకు నారాయణ వెళ్తారో.. లేదో..? అక్టోబర్-4న ఏం జరుగుతుందో చూడాలి మరి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments