Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి రాజధాని కోసం రైతుల మహా పాదయాత్ర

Webdunia
మంగళవారం, 9 నవంబరు 2021 (11:04 IST)
అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన ‘న్యాయస్థానం టూ దేవస్థానం’ మహా పాదయాత్రకు పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రకాశం జిల్లా ఇంకొల్లులో రైతుల పాదయాత్రపై అమరావతి జేఏసీ నేతల దగ్గరకు అడిషనల్ ఎస్పీ రవిచంద్ర ఆధ్వర్యంలో నలుగురు డీఎస్పీలు వెళ్లారు. నిబంధనలకు అనుగుణంగా పాదయాత్ర కొనసాగించాలని ఆదేశాలు జారీచేశారు. మహా పాదయాత్రపై మొత్తం మూడు కేసులు నమోదు చేశారు జిల్లా పోలీసులు.
 
ఇప్పటికే మాహాపాదయాత్రపై జిల్లా పోలీసులు మూడు కేసులు నమోదు చేయగా.. మహా పాదయాత్ర సమయంలో రోడ్డుపై ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు పోలీసులు. పాదయాత్ర సమయంలో రోడ్డుపై ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని పోలీసులు వెల్లడించారు. అయితే నిబంధనలకు అనుగుణంగానే పాదయాత్ర నిర్వహిస్తామని జేఏసీ నేతలు స్పష్టం చేశారు.
 
అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 8వ రోజుకు చేరుకుంది. ప్రకాశం జిల్లా ఇంకొల్లు నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. తొమ్మిదవ రోజు ఇంకొల్లు నుంచి దుద్దుకూరు వరకు యాత్ర సాగనుంది. పర్చూరు నియోజకవర్గంలో పాదయాత్ర సాగుతుంది. పాదయాత్రకు కొన్ని రాజకీయ పార్టీల సంఘీభావం ప్రకటించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments