Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు కేటాయింపు:దేవినేని అవినాష్

Webdunia
గురువారం, 2 జులై 2020 (23:38 IST)
గురువారం మున్సిపల్ ఆఫీసులో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన మీటింగ్ లో జులై 8న జరగబోయే ఇళ్ల పట్టాల, స్ఠలాలు పంపిణీ గురించి జరిగిన సమీక్ష సమావేశంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొనడం జరిగింది.

ఇటీవల అధికారులు విడుదల చేసిన  తూర్పు నియోజకవర్గం లబ్ధిదారుల జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరికీ  ఇళ్ల పట్టాల, స్ఠలాలు పంపిణీ లో ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు లేకుండా చూడాలని అవినాష్ కోరారు.

అంతే కాకుండా రోజురోజుకి కరోనా కేసులు అధికం అవుతున్నాయి, ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో అధిక సంఖ్యలో కరోనా భాదితులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. సాధ్యమైనంత ఎక్కువ మందికి టెస్ట్లులు చేసి కరోనా నియంత్రణ చేయవలసిందిగా కోరడం జరిగింది.

ఈ సమయంలో ప్రజలు అందరు  తప్పని సరిగా మాస్కూలు, శానిటైజర్లు, సామాజిక దూరం పాటించి, తగు జాగ్రతలు తీసుకోవలసింధిగా అవినాష్ గారు  ప్రజలందరికి సూచించారు.

ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కలెక్టర్ ఇంతియాజ్, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ టుక్‌టుక్‌ చిత్రం విజయంపై నమ్మకం పెరిగింది : నిర్మాత రాహుల్‌ రెడ్డి

Sapthagiri: తాగితే బ్రెయిన్ షార్ప్ గా తందానా అంటుందా !

betting apps: బెట్టింగ్ యాప్స్ తో సంబంధంలేదని ప్రకటించిన విజయ్ దేవరకొండ

Kiss Song from Jack: జాక్ - కొంచెం క్రాక్.. కిక్కాస్ టీజర్ విడుదల- ఏప్రిల్ 10న రిలీజ్ (video)

Vijay Devarakonda: మన తల్లిదండ్రుల మాట వినడం ముఖ్యం.. నా కాలేజీ రోజులు వస్తున్నాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments