Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ అలా నిలిచిపోతారని చంద్రబాబు కుట్రలు: ఆళ్ల నాని

Webdunia
మంగళవారం, 29 డిశెంబరు 2020 (21:22 IST)
ఎన్నికల మేనిఫెస్టోను ఒక చిత్తు కాగితంగా భావించకుండా, ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్ వంటి పవిత్ర గ్రంధంగా ముఖ్యమంత్రి భావిస్తూ మేనిఫెస్టోకు ఎంతో గౌరవం ఇస్తున్నారని శ్రీ ఆళ్ల నాని చెప్పారు. పేద ప్రజలకు ఇంటి స్థలం పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని ముఖ్యమంత్రి సీఎం ఆలోచన.. దానిని చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తూ అడ్డుకున్నారని ఆయన అన్నారు. నేను చేయలేని పనిని జగన్ చేస్తే, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని చంద్రబాబు నాయుడు ఇట్లాంటి కుట్రలు చేస్తున్నారు అని ఆయన అన్నారు.
 
ఆరు నెలల క్రితమే ఇళ్ల స్థలాలు  ఇవ్వాలని జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నప్పటికీ చంద్రబాబునాయుడు వల్లనే ఆలస్యం  అయిందని ఆయన అన్నారు.
 అనంతరం లబ్దిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను, ఇళ్లు మంజూరు పత్రాలను మంత్రుల చేతుల మీదుగా అందజేశారు. 
 
ప్రతి ప్లాట్ వద్దకి వెళ్లి పట్టాలు తీసుకున్న ప్రతి ఒక్కరిని పేరు పేరునా పలకరించిన మంత్రి ఆళ్ల నాని..
 
పట్టాలు పొందిన లబ్ధిదారులు మంత్రి ఆళ్ల నానిని ఎంతో ఆప్యాయంగా మాకు ఉచితంగా ఇళ్ల పట్టా ఇవ్వడం మా సొంత ఇంటి కల సాకారం అయిందని ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments