విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో... పార్టీల‌కు అతీతంగా నివాళి

Webdunia
శనివారం, 4 డిశెంబరు 2021 (18:41 IST)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యకు ఆంధ్ర రత్న భవన్ లో పలు పార్టీలకు చెందిన నాయకులు పుష్పాంజలి ఘటించారు. పార్టీల‌కు అతీతంగా అంద‌రూ క‌ద‌లి వ‌చ్చి రోశ‌య్య‌కు నివాళి అర్పించారు. 
 
 
విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రోశయ్య  చిత్ర పటానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ ఎంఎల్సీ జల్లి విల్సన్, ఓబులేసు తదితర నాయకులు  పుష్పాంజలి ఘటించారు. 

 
ఈ కార్యక్రమంలో ఏపీసిసి ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్)  పరసా రాజీవ్ రతన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొలను కొండ శివాజీ, విజయవాడ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహ రావు, లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ వలిబోయిన గురునాధం, రాష్ట్ర ఆర్టీఐ చైర్మన్ పి .వై  కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments