Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో... పార్టీల‌కు అతీతంగా నివాళి

Webdunia
శనివారం, 4 డిశెంబరు 2021 (18:41 IST)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యకు ఆంధ్ర రత్న భవన్ లో పలు పార్టీలకు చెందిన నాయకులు పుష్పాంజలి ఘటించారు. పార్టీల‌కు అతీతంగా అంద‌రూ క‌ద‌లి వ‌చ్చి రోశ‌య్య‌కు నివాళి అర్పించారు. 
 
 
విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రోశయ్య  చిత్ర పటానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ ఎంఎల్సీ జల్లి విల్సన్, ఓబులేసు తదితర నాయకులు  పుష్పాంజలి ఘటించారు. 

 
ఈ కార్యక్రమంలో ఏపీసిసి ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్)  పరసా రాజీవ్ రతన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొలను కొండ శివాజీ, విజయవాడ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహ రావు, లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ వలిబోయిన గురునాధం, రాష్ట్ర ఆర్టీఐ చైర్మన్ పి .వై  కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments