Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో... పార్టీల‌కు అతీతంగా నివాళి

Webdunia
శనివారం, 4 డిశెంబరు 2021 (18:41 IST)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యకు ఆంధ్ర రత్న భవన్ లో పలు పార్టీలకు చెందిన నాయకులు పుష్పాంజలి ఘటించారు. పార్టీల‌కు అతీతంగా అంద‌రూ క‌ద‌లి వ‌చ్చి రోశ‌య్య‌కు నివాళి అర్పించారు. 
 
 
విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రోశయ్య  చిత్ర పటానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ ఎంఎల్సీ జల్లి విల్సన్, ఓబులేసు తదితర నాయకులు  పుష్పాంజలి ఘటించారు. 

 
ఈ కార్యక్రమంలో ఏపీసిసి ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్)  పరసా రాజీవ్ రతన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొలను కొండ శివాజీ, విజయవాడ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహ రావు, లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ వలిబోయిన గురునాధం, రాష్ట్ర ఆర్టీఐ చైర్మన్ పి .వై  కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments