Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూపురంను జిల్లా కేంద్రం చేయాలి.. అఖిలపక్షం బంద్

Webdunia
శనివారం, 29 జనవరి 2022 (10:12 IST)
ఏపీలో జిల్లాల ఏర్పాటుపై ఓ వైపు హర్షం వ్యక్తమవుతుంటే మరోవైపు జిల్లాల ఏర్పాటుకు సంబంధించి పేర్ల మార్పిడి కోసం డిమాండ్లు పెరిగిపోతున్నాయి. తాజాగా హిందూపురంను జిల్లా కేంద్రం చేయాలంటూ ఇప్ప‌టికే త‌న నిర్ణ‌యాన్ని ఎమ్మెల్యే బాల‌కృష్ణ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.
 
ఈ నేపథ్యంలో హిందూపురంను జిల్లా కేంద్రం చేయాల‌ని కోరుతూ అఖిల‌ప‌క్షం బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు సంఘీభావంగా వాణిజ్య స‌ముదాయాలు స్వ‌చ్ఛందంగా మూసివేయాల‌ని నిర్ణ‌యించాయి. 
 
అయితే అనంత‌పురం జిల్లాను రెండుగా విభ‌జిస్తున్నారు. అనంత‌పురం, శ్రీ స‌త్య‌సాయి జిల్లాలుగా విభ‌జించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. 
 
అయితే, దీనిని హిందూపురం వాసులు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. జిల్లా కేంద్రంగా హిందూపురంను ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేస్తూ శనివారం బంద్‌కు అఖిల‌ప‌క్షం పిలుపునిచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

తర్వాతి కథనం
Show comments