Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ ఇంటి వద్ద వెల్లువెత్తిన ధర్నాలు.. పోలీసులు ఏం చేశారో చూడండి

Webdunia
బుధవారం, 10 జులై 2019 (06:52 IST)
తాడేపల్లి లోని సీఎం జగన్ నివాసం వద్ద ధర్నాలు పెరిగి పోతుండడంతో పోలీసులు బేజారెత్తిపోతున్నారు. ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. దీంతో ఆఖరి అస్త్రంగా గుంటూరు రూరల్ మొత్తం ధర్నాలు, నిరసనలపై నిషేధం విధించారు.
 
గుంటూరు అర్బన్ పరిధిలో 30 పోలీస్ చట్టము అమలులో ఉన్నది.  తాడేపల్లి పట్టణంతో సహా మిగిలిన గుంటూరు అర్బన్ పరిధిలో ఎలాంటి  చట్ట బద్ధమైన అనుమతులు లేకుండా నిరసనలు ధర్నాలు వగైరా కార్యక్రమాలు నిర్వహించేందుకు అవకాశం లేదు.
 
 తాడేపల్లిలోని ముఖ్యమంత్రి గారి నివాసం వద్ద చౌకధరల దుకాణ దారులు (రేషన్ షాప్ డీలర్స్) తమ కోర్కెల కోసము నిరసనలు కొనసాగించేందుకు ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తున్నట్లు గా తమ దృష్టికి వచ్చినట్లు,ఇట్టి కార్యక్రమాలు నిర్వహించుటకు వారికి సంబంధిత అధికారులు నుండి ఎలాంటి అనుమతులు పొందలేదు.

తగిన అనుమతులు లేకుండా  ధర్నాలు వగైరా నిరసన కార్యక్రమాలు నిర్వహించే వారిపై చట్టప్రకారం కేసులు నమోదుచేసి, కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుందని,  కనుక చట్టవిరుద్ధమైన కార్యక్రమాలకు ఎవరు హాజరు కావడం గానీ మద్దతు తెలపడం చేయరాదని గుంటూరు అర్బన్ ఎస్పీ రామకృష్ణ తెలియ జేసినారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments