Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో సెప్టెంబరు నుంచి అగర బత్తీలు విక్రయం

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (08:39 IST)
సెప్టెంబరు మొదటి వారం నుంచి తిరుపతి, తిరుమలలోని కౌంటర్లలో టీటీడీ అగరబత్తీలను విక్రయించనునుంది. నిజానికి ఆగస్టు 15వ తేదీ నుంచే అగరబత్తీలు విక్రయించాలని అధికారులు భావించినా ఏర్పాట్లు పూర్తి కాలేదు. దీంతో సెప్టెంబరుకు వాయిదా వేసుకున్నారు.

దీని గురించి ఈవో జవహర్‌రెడ్డి మాట్లాడుతూ... బెంగళూరుకు చెందిన దర్శన్‌ సంస్థ సహకారంతో ఏడు రకాలైన సువాసనలతో అగర బత్తీలను, కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్‌ సంస్థ సహకారంతో 15 రకాల పంచగవ్య ఉత్పత్తులను తయారు చేస్తున్నట్టు తెలిపారు.

ధూప్‌ చూర్ణం, అగరబత్తీలు, సాంబ్రాణి కప్‌లు, ధూప్‌ స్టిక్స్‌, ధూప్‌కోన్‌లు, విబూది, హెర్బల్‌ టూత్‌ పౌడర్‌, ఫేస్‌ ప్యాక్‌, సోపు, షాంపులు, నాశల్‌ డ్రాప్స్‌, గోఆర్క్‌, హెర్బల్‌ ఫ్లోర్‌ క్లీనర్‌, ఆవుపేడ పిడకలు, ఆవుపేడ సమిదలు తదితరాలను తయారు చేయాలన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments