Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంకా నయం... సీఎం సీటు ఇవ్వాలని అడగలేదు.. ఛీ.. చివరకు వీళ్లతో కూడా (Video)

వరుణ్
బుధవారం, 31 జులై 2024 (20:13 IST)
వైకాపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సినీ నటి స్వాతి నాయుడు, ఆమె బంధువులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. 11 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుని ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ డిమాండ్ చేయడం విచిత్రంగా ఉందన్నారు. ఇంకా నయం.. తనకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.. ముఖ్యమంత్రి సీటు ఇవ్వాలని మాత్రం అడగలేదు అంటూ వారు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పైగా, ప్రతిపక్ష నాయకుడి హోదా కావాలంటా స్పీకర్‌ను డిమాండ్ చేయడం సిగ్గుచేటన్నారు. ఆయన రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటున్నారన్నారు. గతంలో ఎవరు కూడా జగన్ తరహాలో ఘోరంగా ఓడిపోయిన దాఖలాలు లేవన్నారు. జగన్ పాలనకు ఆయన తండ్రి వైఎస్ఆర్ పాలనకు ఏంతో తేడా ఉందని, అందుకే జగన్‌ను చిత్తుగా ఓడించారని వ్యాఖ్యానించారు. 


సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments