Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ మోహన్ రెడ్డికి అది ఇస్తా... బిజెపి నేత, సినీ నటి కవిత

Webdunia
సోమవారం, 10 జూన్ 2019 (17:53 IST)
తెలుగుదేశం పార్టీతో పాటు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు బిజెపి నేత, సినీనటి కవిత. గత ఎన్నికల్లో గెలిచేందుకు కోట్ల రూపాయల డబ్బులు టిడిపి నేతలు ఖర్చు పెట్టారని, రాక్షస, అవినీతి, అక్రమ పాలన మాకొద్దంటూ ప్రజలు చంద్రబాబుకు సరైన బుద్ధి చెప్పారన్నారు. జగన్ పైన ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని, అందుకే భారీ మెజారిటీతో గెలిపించారని చెప్పుకొచ్చారు.
 
చంద్రబాబుకు అహంకారం ఎక్కువని, అహంకారం మనిషికి అస్సలు పనికిరాదని, అందుకే దేవుడు చంద్రబాబును ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడని విమర్సించారు. ఇప్పటికే తెలంగాణాలో టిడిపి జెండాను పీకేశారు. 2024 సంవత్సరం నాటికి పూర్తిగా తెదేపా జెండాను పీకేయడం ఖాయమని జోస్యం చెప్పారు. 
 
అవినీతి లేని పాలన అందించాలని త్వరలో జగన్ మోహన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందిస్తానన్నారు సినీనటి కవిత. తిరుమల శ్రీవారిని ఈరోజు దర్శించుకున్న కవిత ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments