Webdunia - Bharat's app for daily news and videos

Install App

2 వారాల్లో కీలక ప్రకటన వస్తుంది : హాస్య నటుడు అలీ

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (17:24 IST)
మరో రెండు వారాల్లోనే పార్టీ ప్రధాన కార్యాలయం నుంచే కీలక ప్రకటన వస్తుందని ప్రముఖ హాస్య నటుడు అలీ అన్నారు. ఆయన మంగళవారం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఆ సమయంలో అలీ భార్య కూడా ఉన్నారు. సీఎంతో సమావేశం ముగిసిన తర్వాత అలీ మీడియాతో మాట్లాడారు.
 
రెండు వారాల్లోనే వైకాపా ఆఫీసు నుంచి కీలక ప్రకటన వస్తుందని చెప్పారు. సీఎంను కేవలం మర్యాదపూర్వకంగానే కలిశానని చెప్పారు. సీఎం జగన్‌తో భేటీ సందర్భంగా కొంతమంది వైకాపా పెద్దలను కూడా కలవడం జరిగిందన్నారు. కొడాలి నాని, కన్నబాబులతో పాటు పలువురు ఎమ్మెల్యేలను కలిసినట్టు అలీ వివరించారు. 
 
నిజానికి మా పెళ్లి రోజు సందర్భంగా సీఎం జగన్‌ను కలుద్దామని భావించానని కానీ అది సాధ్యపడలేదన్నారు. ఇపుడు కలిసినట్టు చెప్పారు. ఇకపోతే తనకు రాజ్యసభ సీటును ఇస్తున్నారన్న విషయం తనకంటే ముందుగా మీకే తెలుస్తుందని చమత్కరించి, రాజ్యసభ సీటు అంశాన్ని అలీ దాటవేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments