Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.20వేలు అప్పు తీసుకుని వడ్డీ కట్టలేదు.. యాసిడ్ దాడి

Webdunia
మంగళవారం, 2 మే 2023 (19:49 IST)
రూ.20వేలు అప్పు తీసుకున్న మహిళపై యాసిడ్‌పై దాడి జరిగింది. అప్పు, వడ్డీ చెల్లించాలంటూ అప్పు ఇచ్చినట్లు పలుమార్లు అడిగాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అప్పు తీర్చ లేకపోయింది.  దీంతో ఆగ్రహానికి గురైన అప్పు ఇచ్చి వ్యక్తి ఆమె ఇంటికి వెళ్లి యాసిడ్ దాడి చేశాడు. కుటుంబ సభ్యులు వచ్చేలోపు  దుండగుడు పారిపోయాడు.ఈ ఘటనలో విజయవాడ, పెడనలో దారుణం జరిగింది. 
 
20వ వార్డులోని రామలక్ష్మి కాలనీలో మోకా కరుణ కుమారిపై ఓ వ్యక్తి యాసిడ్ తో దాడి చేశాడు. ఈఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనాయి. ఓ కంపెనీలో పనిచేసే బాధితురాలు గడువులోపు అప్పు తీర్చలేకపోయింది. ఐదు రూపాయల వడ్డీ కింద 20వేల రూపాయలు అప్పు చేసింది. వడ్డీ కట్టలేకపోయింది. దీంతో నిందితుడు ఆమెపై యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎంట‌ర్‌టైనర్ ప్రేమకథగా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ టీజ‌ర్‌, ఆవిష్కరించిన మెహ‌ర్ ర‌మేష్

డెంగీ జ్వరంతో బాధపడుతున్న సినీ నటి రాధిక

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

తర్వాతి కథనం
Show comments