Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీగలాడితే డొంక కదులుతోందా? అచ్చెంనాయుడు కేసు తిరుపతిలోను?

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (21:19 IST)
2015 సంవత్సరం నుంచి టిడిపి హయాంలో ఉన్న సమయంలో కార్మిక శాఖామంత్రిగా అచ్చెంనాయుడు పనిచేశారు. ఆ సమయంలో ఇఎస్ఐ ఆసుపత్రికి సంబంధించి కుంభకోణం జరిగిందని ప్రస్తుత ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. ఆ విచారణలో భాగంగా ఈరోజు ఉదయం అచ్చెంనాయుడును అరెస్టు చేశారు.
 
అయితే అచ్చెంనాయుడు అరెస్టు తరువాత తిరుపతిలోను మాజీ అధికారులను ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు ఎసిబి అధికారులు. టిడిపి హయాంలో ఇస్ఎస్ఐ ఆసుపత్రిలో సూపరింటెండెంట్‌గా పనిచేసిన రమేష్ కుమార్‌తో పాటు వైద్యుడిగా ఉన్న జనార్థన రావులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. 
 
ఒక హైడ్రామా తిరుపతిలో నెలకొంది. తెల్లవారుజామున తిరుపతికి వచ్చిన విజయవాడ ఎసిబి ప్రత్యేక బృందం సరిగ్గా 9 గంటలకు అవిలాలోని రమేష్ కుమార్ ఇంటిక వెళ్ళారు. అక్కడ అయన్ను అదుపులోకి తీసుకుని అదే కారులో ఎయిర్ బైపాస్ రోడ్డుకు చేరుకున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న వైద్యుడు జనార్థన్ రావును కారులో ఎక్కించుకుని విజయవాడకు తీసుకెళ్ళిపోయారు.
 
తిరుపతిలో ఇఎస్ ఐ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ గా పనిచేసిన రమేష్ కుమార్ విజయవాడలో పదోన్నతి మీద డైరెక్టర్ గా వెళ్ళారు. అప్పట్లో జరిగిన కుంభకోణంలో రమేష్ కుమార్ ప్రధాన పాత్ర పోషించారన్నది ఎసిబి విచారణలో వెల్లడైంది. దీంతో విజయవాడలోనే విచారణ జరిపేందుకు తిరుపతి నుంచి తీసుకెళ్ళారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments