Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.50 వేలు లంచం తీసుకుంటూ చిక్కింది.. అంతా రూ.500ల నోట్లే..!

సెల్వి
సోమవారం, 11 మార్చి 2024 (16:55 IST)
Kadapa
రూ.50 వేలు లంచం తీసుకుంటూ కడప కలెక్టరేట్‌లో ఓ అధికారిని ఏసీబీ పట్టుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కడప కలెక్టరేట్‌లోని సి సెక్షన్‌లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ప్రమీల రూ.50వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసింది. 
 
చుక్కల భూములకు సంబంధించిన ఫైల్‌ను మూసివేసేందుకు ఆమె రూ.1.5 లక్షలు డిమాండ్ చేసింది. ఈ క్రమంలో రూ.50వేలు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. డిఎస్పీ గిరిధర్ ఆధ్వర్యంలో ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments