Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.50 వేలు లంచం తీసుకుంటూ చిక్కింది.. అంతా రూ.500ల నోట్లే..!

సెల్వి
సోమవారం, 11 మార్చి 2024 (16:55 IST)
Kadapa
రూ.50 వేలు లంచం తీసుకుంటూ కడప కలెక్టరేట్‌లో ఓ అధికారిని ఏసీబీ పట్టుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కడప కలెక్టరేట్‌లోని సి సెక్షన్‌లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ప్రమీల రూ.50వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసింది. 
 
చుక్కల భూములకు సంబంధించిన ఫైల్‌ను మూసివేసేందుకు ఆమె రూ.1.5 లక్షలు డిమాండ్ చేసింది. ఈ క్రమంలో రూ.50వేలు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. డిఎస్పీ గిరిధర్ ఆధ్వర్యంలో ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments