Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆజాదీకా అమృత్ మహోత్సవ్... ధర్మవరంలో సీఆర్పీఎఫ్ సైకిల్ యాత్ర

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (09:27 IST)
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా సీఆర్పీఎఫ్ ద‌ళాలు సైకిల్ యాత్ర చేస్తున్నాయి. స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను గుర్తు చేసుకుని దేశ ఐక్యతకు అందరూ పాటుపడదామని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. మ‌న‌కు స్వాతంత్రం సిద్ధించి 75 సంవ‌త్స‌రాలు పూర్తి అయిన సందర్భంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరున దేశ వ్యాప్తంగా సంబరాలు నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా కన్యాకమారి నుంచి న్యూఢిల్లీ వరకు సీఆర్పీఎఫ్ వారు సైకిల్ యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ సైకిల్ యాత్ర  ఈ రోజు ధర్మవరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్శి సెల్వరాజన్, జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి పాల్గొని  ప్రసంగించారు.

భావి భార‌త దేశం కోసం యువ‌త ముంద‌డుగు వేయాల‌ని, స్వాత్రంత ఫ‌లాల‌ను అంద‌రికీ అందేలా త‌మ మేథాశ‌క్తితో కృషి చేయాల‌ని కోరారు.ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ కమాండెంట్ విద్యాధర్, అసిస్టెంట్ కమాండెంట్ కులదీప్, ధర్మవరం అర్బన్ సి.ఐ కరుణాకర్ , తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments